Header Banner

గ్రూప్ 1 మెయిన్స్‌కు షెడ్యూల్ విడుదల! మే 3 నుంచి పరీక్షలు ప్రారంభం! మరిన్ని వివరాలు మీ కోసం!

  Mon Apr 21, 2025 23:10        Education

గ్రూప్ 1 మెయిన్స్‌కు సన్నద్దం అవుతున్న అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

మే 3, 2025 నుండి మే 9, 2025 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.ప్రతి రోజు ఉదయం 10:00 AM నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష సమయంగా నిర్ణయించారు.

పరీక్షల వివరాలు:

మే 3, 2025: తెలుగు (అర్హత పరీక్ష)

మే 4, 2025: ఇంగ్లీష్ (అర్హత పరీక్ష)

మే 5, 2025: పేపర్-I: జనరల్ ఎస్సే

మే 6, 2025: పేపర్-II: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి మరియు భూగోళశాస్త్రం

మే 7, 2025: పేపర్-III: పాలిటీ, రాజ్యాంగం, పరిపాలన, చట్టం మరియు నీతి

మే 8, 2025: పేపర్-IV: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

మే 9, 2025: పేపర్-V: సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు



ఈ మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతాయి. ప్రశ్నపత్రాలను ట్యాబ్లెట్‌లలో చూపిస్తారు, అయితే అభ్యర్థులు పెన్నుతో కాగితంపై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అర్హత పరీక్షలైన తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ను సందర్శించగలరు. హాల్ టిక్కెట్లు పరీక్ష తేదీకి వారం ముందు విడుదలయ్యే అవకాశం ఉంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డీఎస్సీ పేరు వినగానే జగన్ గుండెగుబులు.. కూటమి డెడ్‌లైన్‌కు షాక్! 1.96 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ!

 

ఉపాధ్యాయుల బదిలీలకు డేట్ ఫిక్స్.. కొత్త చట్టం ప్రకారం సర్దుబాటు! పోస్టింగ్ వివరాలు మొబైల్‌లోకి!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Andhrapradesh #appsc #group1mains #appscgroup1 #group1exam #appscupdates #andhrapradesh #group1aspirants #appscnews #govtexams #mains2025